Jobs

నిరుద్యోగులకు శుభవార్త …

ఇక అప్లై చేసుకోండి మంచిగా చదువుకోండి …
ఒకటి ఒకటి అన్ని ఉద్యోగాలను ఇవ్వబోతున్న ముఖ్యమంత్రి గారు 
———————————————

No automatic alt text available.
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ వెలువడింది. టీఎస్‌పీఎస్సీ శనివారం 8,792 టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 5415 ఎస్జీటీలకు, 1941 స్కూల్ అసిస్టెంట్లకు, 1011 లాంగ్వేజ్ పండిట్లకు, 416 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, 9 ఫిజికల్ ఎడ్యుకేషన్(ఎస్ఏ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 31 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 2018, ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు.

No automatic alt text available.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *